Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! 8 d ago

8K News-24/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,456.27 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది.. ఇంట్రాడేలో 78,107.23 వద్ద గరిష్ఠాన్ని తాకింది, చివరికి 1078.87 పాయింట్ల లాభంతో 77,984.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 23,700 పాయింట్ల మార్కును దాటింది. చిరికి 307.95 పాయింట్లు లాభపడి 23,658.35 వద్ద నిలిచింది.